హైదరాబాద్, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ జలసౌధ వద్ద బీసీ ఉద్యోగుల సంఘం నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించామని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్, ప్రధాన కా ర్యదర్శి డాక్
రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం(BC Employees Association) సంయుక్త కార్యదర్శిగా బోధన్ సీడీపీఓ తాళ్ల పద్మను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ గౌడ్ నియామకపత్రాన్ని అందజేశారు.