గడిచిన తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంలో రూ.1672.49 కోట్లతో అభివృద్ధి పనులు, రూ.1648.12 కోట్ల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో సబ్బండ వర్ణాల ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణం 47వ డివిజన్లోని ఇంపీరిల్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ సంకు నర్సింగరావు అధ్యక్�
పరిగి, ఆగస్టు 3 : బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. బుధవారం పరిగి పట్టణంలోని 5వ వార్డు మందుల కాలనీలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే భ