బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ మొసలి కన్నీరు కారుస్తూ, మాయమాటలు చెప్తాడని, ప్రజలు మోసపోవద్దని హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి సూచించారు. బు
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శనివారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో బీసీ వేల్ఫేర్ డీడీ రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన బీసీ కు