సచివాలయంలో ఎస్పీఎఫ్ పోలీసులు వర్సెస్ ఇంటెలిజెన్స్ పోలీసులు అన్నట్టుగా పరిస్థితి తయారైనట్టు సమాచారం. తాము సచివాలయంలోనికి వెళ్లే సమయంలో ఎస్పీఎఫ్ సిబ్బంది గేటు దగ్గర అడ్డుకుంటున్నారని ఇంటెలిజెన్స�
బెటాలియన్ పోలీసుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సస్పెండ్ చేసిన 39మందిని �