నల్లగొండ జిల్లా బత్తాయి రైతులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే కరువు పరిస్థితులతో తోటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతుండగా, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మార్కెట్ మాయాజాల�
భీమదేవరపల్లి మండలం.. 40 ఏండ్ల క్రితం వరకు ఇది ఆహ్లాదకరమైన ప్రాంతం. ఇక్కడ అన్ని పంటలూ బాగా పండేవి. ముఖ్యంగా ఈ ప్రాంతం బత్తాయి తోటలకు ప్రత్యేకం. రైతులు, కూలీలు, వ్యాపారులకు బత్తాయి మంచి ఆదాయ వనరుగా ఉండేది. ప్రత�