Sangareddy : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పుడుపల్లి పంచాయతీ పరిధిలోని రామోజీపల్లిలో విషాదం నెలకొంది. ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు బాలురు మరణించారు.
మన చిన్నప్పుడు ఎవరైనా ‘పెద్దయ్యాక ఏమైతవ్ బిడ్డ?’ అని అడిగితే డాక్టర్ అనో, ఇంజినీర్ అనో చెప్పి అప్పటికి తప్పించుకునేవాళ్లం. కానీ, ఈ కుర్రాడు మాత్రం కాస్త డిఫరెంట్. నాన్న చెప్పిన బొమ్మలు గీసి, అన్న చేతి�