భారత్, ఇంగ్లండ్ మధ్య ఆదివారం కటక్లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డే సందర్భంగా మైదానంలోని ఫ్లడ్లైట్లు వెలుగక ఆటకు అంతరాయం కలిగిన ఘటనను ఒడిశా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనిపై సమగ్ర విచ�
IND Vs ENG | కటక్ బారాబతి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండోవన్డే ఆదివారం జరిగింది. ఫ్లడ్లైట్స్ పనిచేయకపోవడంతో దాదాపు 30 నిమిషాల పాటు అంతరాయం కలిగింది. ఈ విషయంపై క్రీడల మంత్రి సూర్యవంశీ సూరజ్ మాట్లాడుతూ
2023 పురుషుల ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్కు ఒడిశా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. భువనేశ్వర్లోని కళింగ స్టేడియం, రూర్కెలాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ఈ మ్యాచ్లకు వేదికగా నిలవనున్నాయి. జనవర�