ప్రభుత్వ దవాఖాన నూతన భవన నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బాన్సువాడ పట్టణంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బాన్సు
బాన్సువాడ ఏరియా దవాఖానకు మరో అరుదైన గౌరవం దక్కింది. బాన్సువాడ ఏరియా దవాఖాన, వంద పడకల మాతాశిశు వైద్యశాలలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తుండడంతో రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు వరిస్తున్నాయి.