తొమ్మిదేండ్లలో బన్సీలాల్పేట్ డివిజన్ రూపురేఖలు మారిపోయాయని, అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, అందుకు ఎంత ఖర్చు అయినా వెనుకాడమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.