ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తున్నామని చిలుక నగర్ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ (Bannala Geetha Praveen) అన్నారు. ఈ మేరకు గురువారం జీహెచ్
చిల్కానగర్ డివిజన్ కుమ్మరి కులస్తుల వైకుంఠధామం (Vaikuntadhamam) పనులు పూర్తి చేశామని, త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని చిలుక నగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ అన్నారు.