రాయపర్తిలోని ఎస్బీఐలో చోరీ జరిగి రెండు నెలలైనా పోలీసులు కేసును ఛేదించలేకపోతున్నారు. సుమారు 19 కిలోల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లగా, 15 రోజుల్లో దొంగల ఆచూకీని తెలుసుకుని ముగ్గురిని పట్టుకుని 2.520 కిలోల నగలు స్�
సంచలనం సృష్టించిన మెండోరా మండలం బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు చోరీ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాల్కొండ పోలీస్స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో సీపీ కేఆర్.నాగరాజు వివర�