వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో సంచలనం రేపిన ఎస్బీఐ దోపిడీ ఘటనలో దొంగలు దొరికారు. ఏడుగురు ముఠాలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. అందులో ఉన్న రూ.23 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు. శాలిగౌరారం సీఐ రాఘవరావు తెలిపిన వివరాల
Women Constables బీహార్లోని హాజిపూర్లో ఉన్న ఓ గ్రామీణ బ్యాంక్ను లూటీ చేసేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు.అయితే ఆ సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆ దొంగల్ని �