కనీస నగదు నిల్వలు లేని ఖాతాలపై జరిమానా చార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. మహిళలు, రైతులు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి,
దేశంలోని అన్ని ప్రభుత్వ రంగాల మాదిరిగానే, బ్యాంకులు కూడా భారీ సంఖ్యలో ఉన్న ఖాళీ పోస్టులతో బాధపడుతున్నాయి. ఒకవైపు లక్షలాది పోస్టులు భర్తీకాక ఖాళీగా ఉంటే, మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కాంట్రాక్టు కార�
రేపటి నుంచే అమల్లోకి న్యూఢిల్లీ, జూన్ 29: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. జూలై 1 (గురువారం) నుంచి కొత్త చార్జీలను అమల్లోకి తెస్తున్నది. ఈ మేరకు మంగళవారం బ్యాంక్ తెలియజేసింది. పరిమితికి మించి నగదున
హైదరాబాద్ ,జూన్ 5: వివిధ బ్యాంకుల్లో చార్జీలు పలు రకాలుగా ఉన్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఎన్ఈఎఫ్టీ) ఆప్షన్ దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల్లో సమానంగా ఉన్నాయి. ఈ ఛార్జీలు రూ.2.50 నుంచి రూ.25 వరకు �