విపక్ష నాయకులు చేస్తున్న పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukender reddy) అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth reddy), బండి సంజయ్ (Bandi Sunjay) పాదయాత్రలు చేసి అలసిపోయారని వి�
Balka Suman | బీజేపీ విద్వేషపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆ పార్టీ నేతల పద్ధతి బాగాలేదని, మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవడానికి, వందలాది మంది తెలంగాణ �
Vinod kumar | ధాన్యం కొనుగోళ్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod kumar) అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం కొనుగోలు
MLA Jeevan reddy | ఎంపీ అరవింద్ దొంగల సంఘానికి నాయకుడని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లుడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ తొండి సంజయ్ అని చెప్�