Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) లో రోయింగ్ (Rowing) విభాగంలో తలపడేందుకు వెళ్లిన ఏకైక భారత రోవర్ బాల్రాజ్ పన్వర్ (Balraj Panwar) సత్తా చాటుతున్నారు. పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్ హీట్స్లో నాలుగో స్థానంల�
PV Sindhu | పారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది. రెండో రోజు జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మ్యాచ్లో అలవోకగా గెలిచింది. మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫాతిమా నబాన అబ్ద�
Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) లో రోయింగ్ (Rowing) విభాగంలో తలపడేందుకు వెళ్లిన ఏకైన రోవర్ బాల్రాజ్ పన్వర్ (Balraj Panwar).. పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో శుభారంభం చేశాడు.