‘కోపించువానిని కోపించరాదు. నిందించువానికి కుశలం పలకాలి’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. కోపగ్రస్తుణ్ని కోపిస్తే... అతని కోపం పెరుగుతుందే కానీ, తగ్గదు. అలాకాకుండా కోపానికి కోపమే సమాధానం అంటే చిక్కులు తప్�
భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రన