అగర్తలా: త్రిపుర వార్తలపై అరెస్టైన ఇద్దరు మహిళా జర్నలిస్టులకు బెయిల్ లభించింది. సమృద్ధి సకూనియా, స్వర్ణ ఝా అనే ఇద్దరు మహిళా జర్నలిస్టులు చేస్తున్న వార్తల కవరేజీ వివిధ వర్గాల ప్రజల మధ�
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరీ చేసింది. జావెద్ అక్తర్ వేసిన పరువునష్టం కేసులో ఈ బెయిల్ మంజూరీ అయ్యింది. ఇవాళ ఆ కేసులో కోర్టు ముందు కంగనా హాజరైంది.