బహుజన సమాజ్ వాదీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సోమవారం తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అతడిని పార్టీ పదవుల నుంచి తొలగించిన మరుసటి రోజే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
లఖింపూర్ ఖీరీ, ఫిబ్రవరి 5: వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై లఖింపూర్ ఖీరీ ఘటనలో చనిపోయిన రైతు కుమారుడు పోటీ చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాజ్వాదీపార్టీ, కాం�
లక్నో: ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ అధినేత్రి మాయావతికి షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీకి చెందిన 9 మంది రెబల్ ఎమ్మెల్యేలు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ను మంగళవారం కలిశారు. వాళ్లు బీఎస్పీని