బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నీట్-2027 సంవత్సరానికి లాంగ్టర్మ్ కోచింగ్ను ఇవ్వనున్నారు. సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి అర్హత సాధించిన విద్యార్థుల జాబితా వెబ్సైట్లో అందుబాటులో ఉందని సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
గురుకులాల్లోని మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ట్రిబ్ విడుదల చేసింది. ఈ మేరకు ట్రిబ్ చైర్మన్ బడుగు సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.