భద్రాద్రి జిల్లాలో కొనసాగుతున్న టీకాలు కొవిడ్ థర్డ్ వేవ్ను అడ్డుకునేందుకు పటిష్ఠ ప్రణాళికలు జిల్లావ్యాప్తంగా 40 టీకా కేంద్రాలు ఇప్పటివరకు 3.19 లక్షల మందికి వ్యాక్సిన్ కొత్తగూడెం, ఆగస్టు 3:కొవిడ్పై రా
పర్ణశాల, ఆగస్టు 1: భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం అంజుబాక వద్ద శనివారం దుమ్ముగూడెం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 4.21 క్వింటాళ్ల గంజాయి పట్టుబడింది. ఘటనలో హైదరాబాద్కు చెందిన నలుగురు న�
భద్రాద్రి జిల్లాలో మలేరియా, డెంగీ కేసులు వ్యాధుల నివారణకు ప్రత్యేక డ్రైవ్ ఇంటింటికీ వెళ్లి వైద్యసిబ్బంది జ్వర సర్వే నిరంతరం కలెక్టర్, డీఎంహెచ్వో సమీక్షలు హైరిస్క్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి కొత్తగ�
ట్విట్టర్ వేదికగా తెలిపిన సమస్యకు స్పందించిన మంత్రి కేటీఆర్ ములకలపల్లి, జూలై 29:నిరుపేదలకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు మంత్రి కేటీఆర్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి అండగా నిలబడి వారి జ�
భద్రాద్రి జిల్లాలో పూర్తిగా గోదావరి పరివాహకం వరిగిన్నెను తలపిస్తున్నభద్రాద్రి, ఖమ్మం జిల్లాలు అతిపెద్ద రిజర్వాయర్గా ఏర్పడనున్న సీతమ్మ సాగర్ ఇల్లెందు, జూలై 28:ఉభయ గోదావరికి దీటుగా ఖమ్మం, భద్రాద్రి కొత�
జంతువుల సంరక్షణకు చర్యలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న అటవీశాఖ సిబ్బంది అనారోగ్యం పాలైతే ఐసోలేషన్ అడవి జంతువుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్ విజృంభిస్త�
ఆధునిక సాగు వైపు అన్నదాతల అడుగులుపామాయిల్, కొబ్బరి సాగుపై దృష్టిఅంతర పంటగా కో-కో, వక్క, మిరియంఅధిక లాభాలు గడిస్తున్న పేట రైతులుఈ ఏడాది ప్రారంభమైన వక్కసాగుఅప్పారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీతో పామాయిల్
కలెక్టరేట్, డీఎంహెచ్వో కార్యాలయాల్లో టోల్ ఫ్రీం నెంబర్ల ఏర్పాటు 24 గంటలూ అందుబాటులో.. మెడిసిన్, వైద్యపరమైన సలహాల కోసం ఏర్పాటు కొత్తగూడెం మే 2:కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు అండగా నిలిచ
కొత్తగూడెం, మే 2 : యాసంగి ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ముమ్మరం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సరిపడా గన్నీ బ్యాగులనూ సిద్ధంగా ఉంచి
రోజుకూ పెరుగుతున్న కేసులు జిల్లాలో ఒకేరోజే 412 మందికి పాజిటివ్ ఆసుపత్రిలో 44 మందికి చికిత్సలు 523 ఆక్సిజన్ బెడ్స్ నైట్ కర్ఫ్యూ కొత్తగూడెం, ఏప్రిల్ 20 : కరోనాపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పరీక్షలు వి�
ముస్తాబైన శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం కరోనా నేపథ్యంలో బేడా మండపంలోనే కల్యాణ వేదిక వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం.. హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి రేపు పట్టాభిషేకం.. భద్రాచలం, ఏప్రిల్ 20: భ�
భద్రాద్రి రాములోరి పెండ్లి పనులకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆలయ అధికారులు, అర్చకులు వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. ఏటా భద్రాచలంలోని మిథిలా ప్రాంగణంలో అట్టహాసంగా జరిగే శ్రీరామ�