భద్రాద్రి| కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్నది. దీంతో భద్రాచల సీతారామచంద్రస్వామి వారి దర్శనాలను కూడా నిలిపేశారు.
భద్రాచలంలో దర్శనాలు నిలిపివేత | కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు భద్రాచలంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు.
ఎదుర్కోలు ఉత్సవం | ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. మంగళవారం రాత్రి సీతారామస్వామి ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరిగింది.
సీఎం శ్రీరామనవమి శుభాకాంక్షలు | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. యేటా వసంత రుతువులో చైత్రశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా క�
మంత్రి పువ్వాడ వెల్లడి ఖమ్మం, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా భద్రాచలంలో ఏప్రిల్ 21న జరిగే శ్రీరామనవమి, సీతారామ కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలోనే ని�