నియోకవర్గ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం ఆమె గోవిందరావుపేట, తాడ్వాయి మండలకేంద్రాల్లో బూత్ స్థాయి కార్యకర్తల అవగాహన సమావేశం, ములుగు మండలంలో�
BRS | జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొనసాగుతున్న బడే నాగజ్యోతిని రాబోయే ఎన్నికలలో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి