రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి సమస్య జఠిలంగా మారినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. జల్పల్లి, బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయాల్లో మంగళవారం ఆమె వేరువేరుగా అధి�
ఒక అక్రమం చేయడం సాధారణం.. దాని ఆధారంగా ఇంకో అక్రమాన్ని సృష్టించడమే అసలైన విద్య. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ హయాంలో జరిగిన అక్రమాల్లో ప్రధానంగా ఇదే తరహా డబుల్ ధమాకా కనిపిస్తున్నది. కేవలం పాసు పు�