నీలోఫర్ దవాఖానలో నెల రోజుల పసికందు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఘటన జరిగిన 24 గంటల్లోపు నిందితులను గుర్తించి నెల రోజుల పసికందును తల్లి చెంతకు చేర్చారు. ఆదివారం నాంపల్లి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విల�
చిన్నారుల అదృశ్యానికి చిరునామాగా మారిన నీలోఫర్ దవాఖానలో మరోసారి నెల రోజుల పసికందు కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. దవాఖాన సిబ్బందినని చెప్పి అమ్మమ్మ వద్ద నుంచి నెలరోజుల పసికందును గుర్తు తెలియని మహిళ ఎత�