ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన కాంపాటి రాకేశ్ - మాధవి దంపతులకు 2026 మే 9న ఆడబిడ్డ పుట్టింది. పుట్టిన 12 రోజులకే చిన్నారికి గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్టు వైద్యులు తెలుపడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యా�
కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో జన్మించిన ఒడిశాకు చెందిన చిన్నారికి ఆర్టీసీ అధికారులు లైఫ్టైం ఫ్రీ బస్పాస్ మంజూరు చేశారు. శనివారం ఆర్ఎం సుచరిత.. డిప్యూటీ ఆర్ఎంలు భూపతిరెడ్డి, సత్యనారాయణతో కలిసి కరీంనగ�