నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. మండలంలోని యంచ గోదావరి నదిలో ఆదివారం ఓ నవజాత శిశువు మృతదేహం స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై యాదగిర�
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్( Mahabubabad Railway station) శివారులో పడేసి వెళ్లారు.