ఎస్సీరెస్పీ ఎగువన ఉన్న మహారాష్ట్రలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ గేట్లను త్రిసభ్యకమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎత్తివేశారు. ప్రాజెక్ట్ 14 గేట్లను ఎత్తివేసి దిగవకు నీటిని విడుదల చేయడంతో ఎస్సారెస్పీలోకి చే�
జిల్లాలోని ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు నేడు (మంగళవారం) తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు ఎత్తిఉంచాల్సి ఉంటుంది.