బీటెక్ కోర్సుల్లో తుది విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 5,039 సీట్లు భర్తీకాకుండా ఖాళీగా ఉన్నాయి. ఎప్సెట్ తుది విడత సీట్లను సోమవారం కేటాయించారు. కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో 93, యూనివర్సిటీల్లో
బీటెక్ కోర్సుల తరహాలో దూర విద్యావిధానంలోనూ నాలుగేండ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టినట్టు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయ (ఇగ్నో) వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు చెప్పారు.