ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సమతి సూచించారు. ఇటీవల మల్కాజిగిరి పోలీస్ కమిసనర్గా బాధ్యతలు చేపట్టిన ఆమె సోమవారం కీసర పోలీస్స్టేషన్
మల్కాజిగిరి పోలీ స్ కమిషనర్గా బి.సుమతిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న అవినాశ్ మహంతిని డ్రగ్ కంట్రోల్ విభాగానికి ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే అవినీతి