సిద్ధాంత నిబద్ధత, నిలువెల్ల నిజాయితీ, బతుకంతా త్యాగనిరతి, పేదరికానికి ఎదురీత.. ఈ లక్షణాలన్నీ ఒకే వ్యక్తిలో పోటెత్తాయంటే ఆ జీవితం ఎంత కల్లోలమవుతుందో ఊహించవచ్చు. ఈ ఆటుపోట్లను ఎదుర్కొంటూ సమసమాజం కోసం కమ్యూ�
జర్నలిస్టుల్లో కవులు తక్కువే. వార్తలు, కథనాల ఏరివేతలోనే వారి సమయం హరిస్తుంది. దొరికిన విశ్రాంతిలోనే తమ మదిలో కదిలే భావధార కోసం వచనాన్ని మరిచి పద్యంలోకి వెళ్లాలి. వేళాపాళా చూడని మనసు ఊరట కోసం నిద్రాకాలాన�
సిక్కు మతస్థుడైన రామసింహకవి బాల్యం నుంచే హిందూ పురాణాలను, మహాభారత రామాయణాలు క్షుణ్ణంగా చదివి ఆకళింపు చేసుకొని కథాసారాలపై గట్టి పట్టు సాధించారు. ఆ జ్ఞానసంపద వల్లే జీవిత చరమాంకం వరకు ఎన్నో పద్యకృతులు, కీర