ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రెండురోజుల్లో 8 కేసుల్లో 9.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దానివిలు రూ.4.75 కోట్లు ఉంటుందని
ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. టర్కీ సరిహద్దుల్లోని ఖోయ్ సిటీ ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయింది. భూకంప ప్రభావంతో ఖోయ్, అజర్బైజాన్ ప్రావిన్సుల్లో పలు