రాష్ట్రవ్యాప్తంగా ఆయుర్వేద, హోమియోపతి తదితర పేర్లతో నడుస్తున్న క్లినిక్లను తనిఖీ చేసి, అనుమతులు లేని దవాఖానలపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
Nizampet | నారాయణ రావు కంగ్టి దవాఖానలో విధులు నిర్వహిస్తూ నిజాంపేట్ దవాఖానకు ఇంచార్జీగా వ్యవహరిస్తూ గ్రామ ప్రజల మన్ననలు పొందారు. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు కూడా ఆయుర్వేదిక్ దవాఖానకు రావడం వారి ద్వారా వైద్�