ఈనెల 22న జరిగే అయోధ్య శ్రీరాముల వారి ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవానికి వెళ్లేందుకు రైల్వేశాఖ మన రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది.
ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన అక్షింతల శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. శ్రీ రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్ర