Ayodhya Incident : అయోధ్యలో బాలికపై సామూహిక లైంగిక దాడి కేసు వ్యవహారంలో యూపీలోని యోగి ఆదిత్యానాథ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
Ayodhya Incident : అయోధ్యలో బాలికపై లైంగిక దాడి కేసుకు సంబంధించి ఎస్పీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారని దీనిపై ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఏం సమాధానం చెబుతారని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి ప్రశ్నించా�