భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఊరట లభించింది. గతంలో తన మాజీ భార్య అయేషా ముఖర్జీకి చెల్లించిన రూ. 5.7 కోట్లను ధావన్ ఖాతాలో జమచేయాలని న్యాయస్థానం తీర్పు వెలువరించిం
న్యూఢిల్లీ: టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్, అయేషా ముఖర్జీ వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పడింది. తమ ఎనిమిదేండ్ల అనుబంధానికి విడాకులతో ముగింపు పలికారు. ధవన్తో తాను విడిపోతున్నట్లు అయేషా..ఇన్స్టాగ్�