భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్రపై నాసా కీలక అప్డేట్ ఇచ్చింది. వాయిదాల పర్వానికి ఫుల్స్టాప్ పెడుతూ కొత్త తేదీని ప్రకటించింది. ఈ నెల 25న యాక్సియం-4 మిషన్ను (Axiom Mission 4) చేపడుత
శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్రలో వాయిదాల పర్వ కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం ఈ నెల 22న యాక్సియం-4 మిషన్ను (Axiom Mission 4) చేపడతామని ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రయోగాన్ని మరోసారి వాయిదా �
Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. ఇటీవలే ఈ మిషన్ను జూన్ 19న చేపట్టనున్నట్లు గత వారం ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అది ఇప్పుడు ఈనెల 22కు వాయిదా పడింది.
అమెరికన్ సంస్థ ‘యాక్సియమ్' త్వరలో మరోసారి రోదసి యాత్ర నిర్వహించనున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నిర్వహించే ఈ ప్రైవేట్ యాత్రకు భారత వాయుసేన అధికారి, ఇస్రో వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్గా ఎ�