ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే
మిగిలింది. జిల్లాకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. పోచంపల్లి ఐఐహెచ్టీ ఏర్పాటు,
�
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో లబ్ధిపొందటమే లక్ష్యంగా బీజేపీ కొత్త కుట్రలకు తెరతీస్తున్నది. పీఎం ఆవాస్ యోజన ప్రయోజనాలను లక్షిత రాష్ర్టాలకు తరలిస్తున్నది. ఈ మేరకు జాతీయ పత్రిక ‘ఇండియన్ ఎక్స్ప్రెస్'