జగిత్యాలకు చెందిన రేవెల్ల రవీందర్ (57) జూన్ 16న ఇజ్రాయిల్లో గుండె పోటుతో మృతి చెందారు. అదే సమయంలో ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియలో అవరోధాల
‘ఆడపిల్లల చదువు ఇంటికి వెలుగు.. మెరుగైన సమాజానికి పునాది.. పేదరికం కారణంగా వారు చదువు వదిలేయకూడదు. తమ జీవితాలను అంధకారం చేసుకోకూడదు..’ అనే సంకల్పంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) అందుబాట�