టీజీ 20 లీగ్లో రంగారెడ్డి రైజర్స్, హైదరాబాద్ ఈ-చాంపియన్స్ మూడో విజయాన్ని అందుకున్నాయి. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ రంగారెడ్డి.. 6 వికెట్ల తేడాతో పాలమూరు స్ట్రైకర్స్ను చిత్తుచేసింది.
దేశంలో క్రికెట్ బ్యాట్ పట్టిన ప్రతీ ప్లేయర్ మహేంద్రసింగ్ దోనీ సారథ్యంలో ఆడాలనుకుంటాడని.. భారత అండర్-19 జట్టు వికెట్ కీపర్ అరవెల్లి అవనీశ్ రావు అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఈ తెలంగాణ కుర్రా