Crime News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాఖీపండుగ నాడు రాత్రి ఓ ఆటో డ్రైవర్ కుటుంబంలో అతనితోపాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని బట్టి చూస్తే ఆటో
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శనివారం అసెంబ్లీని ముట్టడించనున్నట్టు తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్ యూనియన్ల జేఏసీ నేతలు ప్రకటించారు.