వాహన విక్రయాలకు ఆగస్టు నెల అచ్చొచ్చింది. రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా వాహనాలు అమ్ముడయ్యాయని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం తాజాగా వెల్లడించింది. గత నెలలో 24,23,201 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయని సియామ్ తెలి�
కొనుగోలుదారులకు మరింత చేరువకావాలనే ఉద్దేశంతో మారుతి సుజుకీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మరో 150 నెక్సా ఔట్లెట్లను తెరవబోతున్నట్లు ప్రకటించింది. వీటిలో అత్యధికంగా ద్వి, తృతీయ శ్రేణి నగరాలకు వి�