ఆసీస్తో తొలి వన్డేలో భారత మహిళల ఓటమి మకాయ్: మహిళల క్రికెట్లో లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట రాసుకున్న మిథాలీరాజ్ (61) వన్డేల్లో వరుసగా ఐదో అర్ధశతకంతో రాణించినా.. భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. ఆ�
న్యూఢిల్లీ: ఐపీఎల్-14వ సీజన్లో పాల్గొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు ఇళ్లకు చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి విమాన రాకపోకలను నిషేధించడంతో.. ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత మాల్దీవుల న
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021లో పాల్గొన్న ఆస్ట్రేలియా బృందం ఎట్టకేలకు తమ ఇళ్లకు చేరుకున్నది. ఆస్ట్రేలియా ప్రభుత్వం సిడ్నీలో ఏర్పాటు చేసిన 14 రోజుల క్వారంటైన్ను పూర్తి చేసుకొని సోమవారం ఇళ్లకు చే�
కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 18 లేదా 19న యూఏఈ వేదికగా సీజన్ రెండో దశను
సిడ్నీ: 2018 కేప్టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్ గురించి తమకు ముందు తెలియదని కమిన్స్ సహా ఆస్ట్రేలియా బౌలర్లు స్పష్టం చేశారు. ఆ మ్యాచ్లో తాను బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నట్టు మిగిలిన బౌలర్లకు ముందే తె
బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై బాన్క్రాఫ్ట్ లండన్: బాల్ ట్యాంపరింగ్కు పాల్పడి నిషేధాన్ని ఎదుర్కొన్న ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ బాన్క్రాఫ్ట్ ఆ ఉదంతంపై సంచలన విషయాలు చెప్పాడు. ఆ రోజు తాను ట్యాంపరి�
మాలె: ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, మాజీ ఓపెనర్ మైకేల్ స్లేటర్లో మాల్దీవ్స్లోని ఓ బార్లో కొట్టుకున్నారన్న వార్త సంచలనం రేపింది. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లడంపై నిషే
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచీ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అందరికీ ఆపన్నహస్తం అందిస్తున్నాడు నటుడు సోనూ సూద్. ఈ కష్టకాలంలో అతన్ని అడిగితే చాలు ఏ సాయమైనా చేస్తాడన్న నమ్మక
స్వదేశానికి చేరిన ఇంగ్లిష్ ప్లేయర్లు.. మాల్దీవులకు ఆస్ట్రేలియా బృందం కరోనా విజృంభణతో ఐపీఎల్ అర్ధాంతరంగా నిలిచిపోగా.. విదేశీ ఆటగాళ్ల ప్రయాణ పర్వం మొదలైంది. ఎనిమిది మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు తొలుత భారత్
ముంబై: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్పై మరోసారి విరుచుకుపడ్డాడు ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్. ఇండియాలో కరోనా కేసుల కారణంగా అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వస్తే ఆస్ట్రేలియా పౌ�
ముంబై: ఆటగాళ్లకు కరోనా సోకుతున్న నేపథ్యంలో ఐపీఎల్ను వాయిదా వేసిన బీసీసీఐ ఇప్పుడు లీగ్లో పాల్గొన్న వాళ్లందరినీ తిరిగి పంపే పనిలో నిమగ్నమైంది. అందరినీ సురక్షితంగా ఇంటికి పంపేందుకు తమ అధికార
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ వెనక్కి తగ్గారు. ఇండియా నుంచి వస్తే జైల్లో వేస్తామన్న కఠిన నిబంధనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇండియాలో ఉన్న ఆస్ట్రేలియ
న్యూఢిల్లీ: ఇండియా నుంచి ప్రయాణికుల విమానాలను నిషేధించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆ దేశ మాజీ క్రికెటర్, ఐపీఎల్ కామెంటేటర్ మైకేల్ స్లేటర్. సోమవారం ట్విట
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్స్ టోర్నీ ముగిసిన తర్వాత ఇంటికెళ్లాలా అన్న ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే కొంత మంది భయపడి.. ఇండియా విమానాలపై ఆస్ట్రేలియా నిష