Tirumala Income | తిరుమల లో వేంకటేశ్వరస్వామిని ఆగస్టు నెలలో 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. భక్తులు సమర్పించుకున్న హుండీ కానుకలు స్వామివారి హుండీకి రూ.125.67 కోట్లు ఆద
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వివరించారు.