గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) మండల, జిల్లా మహిళా సమాఖ్య పరిధిలో పనిచేస్తున్న అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లకూ హెచ్ఆర్ పాలసీ వర్తింపజేసేందుకు కృషి చేస్తానని సమాఖ్య ఉద్యోగుల సంక్�
జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్తో ఒప్పందం చేసుకోవడంతో ఆర్థిక, వైద్యారో�