పోలీస్స్టేషన్లలో పనిచేసే స్వీపర్లు, అటెండర్లు, సావెంజర్లకు కనీస వేతనాలు చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. కనీస వేతనాల చట్టం ప్రకారం కలెక్టర్ ప్రకటించిన వేతనాలను అమలుచేయాలని మధ్యంతర ఉత్త
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) మండల, జిల్లా మహిళా సమాఖ్య పరిధిలో పనిచేస్తున్న అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లకూ హెచ్ఆర్ పాలసీ వర్తింపజేసేందుకు కృషి చేస్తానని సమాఖ్య ఉద్యోగుల సంక్�
జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్తో ఒప్పందం చేసుకోవడంతో ఆర్థిక, వైద్యారో�