వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకువచ్చి ఖచ్చితంగా అమలు చేయాలని ఐఎంఏ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్లారావు, నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ రమేశ్, సెక్రటరీ
వైద్యులపై దాడుల ఘటనలు పెరుగడంతో పాటు వారిపై తప్పుడు కేసులు పెడుతుండటంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులకు మరింత మెరుగైన, భద్రతతో కూడిన పని వాతావరణం ఉండాల�
ముంబై: దవాఖానాల్లో డాక్టర్లపై పేషంట్ల బంధువులు జరుపుతున్న దాడుల వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టులో అక్షింతలు పడ్డాయి. డాక్టర్ల భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లే