వైద్యులపై దాడుల ఘటనలు పెరుగడంతో పాటు వారిపై తప్పుడు కేసులు పెడుతుండటంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులకు మరింత మెరుగైన, భద్రతతో కూడిన పని వాతావరణం ఉండాల�
ముంబై: దవాఖానాల్లో డాక్టర్లపై పేషంట్ల బంధువులు జరుపుతున్న దాడుల వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టులో అక్షింతలు పడ్డాయి. డాక్టర్ల భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లే