AP News | ఏపీలో దుండగులు రెచ్చిపోయారు. గురువారం తెల్లవారుజామున కదులుతున్న రైలు ఇంజిన్పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో విజయవాడకు చెందిన లోకోపైలట్ జయరామ్ తీవ్రంగా గాయపడ్డాడు.
Attack on train | కదులుతున్న రైలుపై మార్గ మధ్యలో ఓ గ్రామానికి చెందిన కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వారు. దాంతో ఆ రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ రాళ్లు రువ్వుతున్నది ఎవరు..? వారు ఎందుకు రాళ్లు రువ్వు�