నగరానికి చెందిన న్యాయవాది ఖాసీంపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేసి, శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం ఆందోళన చేపట�
తమ స్థలం పక్కన ఉన్న మడిగెను విక్రయించనందుకు ఓ న్యాయవాదిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వ