ఆత్మ ఆధ్వర్యంలో Recognition of Prior Learning (RPL) శిక్షణ కార్యక్రమం గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెం రైతు వేదిక నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ.రాజేశ�
రైతులు మేలైన సాగు పద్ధతులను పాటించాలని, వానాకాలం సాగుకు రైతులు సమాయత్తం కావాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఉమారాణి, జిల్లా కోఆర్డినేటర్ బీ హరికృష్ణ, ఆత్మా పీడీ చత్రు నాయక్, మనకొండూరు ఏడీఏ ఎన్ శ్రీధర�