భారతీయ విమానయాన పరిశ్రమకు మళ్లీ చమురు కష్టాలు వచ్చిపడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మరోమారు ఉద్రిక్తతలు తలెత్తడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవార
దేశీయ విమానయాన సంస్థలు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్)తోపాటు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు, వాహనాలకు ఇంధనంగా ఉపయోగపడే సీఎన్జీ, గృహాలు, పరిశ్రమలకు భూగర్భ పై�
ATF | ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర దాదాపు ఒక శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా నెలవారీ సమీక్షలో భాగంగా చమురు కంపెనీలు ఏపీఎఫ్ ధరలను సవరించాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ �
ATF price Hike | విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర గురువారం 16శాతం పెరిగింది. ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి ధర పెరగడంతో విమాన ప్రయాణం మరింత ప్రియంకానున్నది. ఏటీఎఫ్ ధర కిలోలీటర్కు రూ.19,757.13 పెరగడంతో ప్రస్తుతం