చాలామంది వివిధ మ్యూచువల్ ఫండ్స్ స్కీముల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయినప్పటికీ తమ ఆర్థిక లక్ష్యాల సాధనకు అనుగుణంగా ఈ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోలను తీర్చిదిద్దుకోరు.
న్యూఢిల్లీ : ఆస్తుల నగదీకరణ కార్యక్రమాన్ని (ఏఎంపీ) వేగవంతం చేయాలని వివిధ మంత్రిత్వ శాఖలను నీతి ఆయోగ్ కోరింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ కార్యక్రమం ద్వారా రూ 88,190 కోట్లను సమీకరించాలనే